కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త! 8వ పే కమిషన్ 2026 జనవరి 1 నుంచి అమలులోకి రానుంది. ఈ కొత్త పే కమిషన్ ద్వారా ఉద్యోగుల వేతనాలు మరియు పెన్షన్లలో గణనీయమైన పెరుగుదల ఉంటుందని అంచనా...
బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకునే వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ సంజయ్ మల్హోత్రా శుభవార్త వినిపించారు. త్వరలో గోల్డ్ లోన్లకు సంబంధించిన కొత్త మార్గదర్శకాలను జారీ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు....