దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని బలమైన లాభాలతో ప్రారంభించాయి. సోమవారం (మే 26, 2025) వ్యాపారం ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 455.37 పాయింట్ల లాభంతో 82,176.45 వద్ద స్థిరపడగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 148...
హైదరాబాద్: బంగారం ధరలు ఇవాళ మార్కెట్లో కొంతవరకూ తగ్గుదల నమోదు చేశాయి. గడచిన కొన్ని వారాలుగా వరుసగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు ఈరోజు స్వల్పంగా తగ్గడం వినియోగదారులకు కొంత ఊరటనిచ్చింది. హైదరాబాద్ నగరంలో 24...