ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నాడు (మే 28) నష్టాల్లో ట్రేడయ్యాయి. ఉదయం సేపు ఫ్లాట్గా ప్రారంభమైన మార్కెట్లు క్రమంగా నెగటివ్ ట్రెండ్లోకి జారుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అస్థిరత, గ్లోబల్ ఇన్వెస్టర్ సెంటిమెంట్లో...
ఉత్తరప్రదేశ్లోని కాన్పుర్ మెట్రో ప్రాజెక్ట్లో అండర్గ్రౌండ్ నిర్మాణ పనులు చేపట్టిన తుర్కియేకు చెందిన గులెర్మాక్ సంస్థ కాంట్రాక్టర్లకు షాకిచ్చింది. ఈ సంస్థ రూ.80 కోట్ల బకాయిలను చెల్లించకుండా నగరం నుంచి పరారైనట్లు తెలుస్తోంది. కాన్పుర్ మెట్రో...