విశాఖపట్నం తర్లువాడ ప్రాంతంలో గూగుల్ ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న డేటా సెంటర్ ప్రాజెక్టుకు ఉన్న చివరి అడ్డంకి కూడా తొలగిపోయింది. భూసేకరణ విషయంలో ఇన్నాళ్లూ నిరీక్షించిన ప్రభుత్వం, చివరకు మిగిలిన ఒక్క రైతును కూడా ఒప్పించడంలో విజయం...
న్యూఢిల్లీలోని భారత మండపంలో జరుగుతున్న అంతర్జాతీయ ఏఐ సదస్సు ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే, అతిథుల జాబితాలో తొలుత బిల్గేట్స్ పేరు లేకపోవడం మరియు అమెరికాలో వెలుగుచూసిన ‘ఎప్స్టీన్ ఫైల్స్’ వివాదంలో ఆయన పేరు...