బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకునే వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ సంజయ్ మల్హోత్రా శుభవార్త వినిపించారు. త్వరలో గోల్డ్ లోన్లకు సంబంధించిన కొత్త మార్గదర్శకాలను జారీ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు....
బంగారం ధరలు ఇవాళ్టి మార్కెట్లో స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న పరిణామాలు, డాలర్ మారకం విలువ మార్పులు, మదుపరుల ఆసక్తి వంటి అంశాల ప్రభావంతో పసిడి ధరలో కొంత పెరుగుదల కనిపించింది. హైదరాబాద్లో, 24...