గత 25 ఏళ్లలో వెండి ధరలు భారత మార్కెట్లో భారీగా పెరిగిపోయాయి. 2000వ సంవత్సరంలో కేవలం రూ.7,900కు లభించిన కేజీ వెండి, ఇప్పుడు దాదాపు 16 రెట్లు పెరిగి రూ.1,24,000కు చేరుకుంది. సామాన్య వినియోగదారుల నుంచి...
బిహార్ రాజధాని పట్నా నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో విమానానికి విమానాశ్రయం దగ్గరే అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పింది. టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే విమానాన్ని పక్షి ఢీకొనడంతో సాంకేతిక లోపం ఏర్పడింది. ఈ ఘటనను...