పర్యావరణ పరిరక్షణకు కీలకమైన గ్రీన్ ఎనర్జీ రంగంలో మరింత ముందుకెళ్లేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలకంగా అడుగులు వేస్తోంది. రాష్ట్ర రాజధాని అమరావతిలో నేడు గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ జరగనుండగా, ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. రాష్ట్రాభివృద్ధిని ముందుంచుతూ భారీ స్థాయిలో ప్రాజెక్టులుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సీఎం చంద్రబాబు తాజాగా మరో రూ.39,473 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. ఈ ఆమోదాలు స్టేట్ ఇన్వెస్ట్మెంట్...