అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న కీలక నిర్ణయం భారత మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. భారత్ నుంచి దిగుమతులపై ట్రంప్ ప్రభుత్వం 25 శాతం టారిఫ్ విధించడంతో పెట్టుబడిదారుల్లో ఆందోళన నెలకొంది. దీంతో దేశీయ...
ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున కలకలం రేపుతున్న లిక్కర్ స్కాం కేసులో ఒక్కో రోజూ కొత్త కొత్త మలుపులు తిరుగుతున్నాయి. ఎస్ఐటీ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేయడంతో కేసు కుదుటపడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్లోని సులోచనా...