భారత ప్రభుత్వం ప్రకటించిన తాజా GST మార్పులతో అనేక వస్తువుల ధరలు తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా రోజువారీ వినియోగ ఉత్పత్తులు 5% GST శ్లాబ్లోకి వస్తున్నాయి. ఇందులో టూత్ పేస్ట్, చిప్స్, జామ్, జ్యూస్,...
వరంగల్ మామునూరు విమానాశ్రయ విస్తరణ పనులకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియకు ఊపందింది. రైతుల భూములకు ప్రభుత్వం ఎకరానికి రూ.1.20 కోట్ల చొప్పున పరిహారం అందించింది. ఇప్పటి వరకు 48 మంది రైతుల ఖాతాల్లో రూ.34 కోట్లు...