ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువను పెంచుతూ, ఫిబ్రవరి 1, 2026 నుండి అమల్లోకి రానుంది. ఈ మేరకు ఏపీ రెవెన్యూ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్...
హైదరాబాద్లోని భూముల ధరలు పెరుగుతున్నాయి. హైదరాబాద్లో భూముల ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. పెద్ద కంపెనీలు భూములను కొనుగోలు చేస్తున్నాయి. యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ హైదరాబాద్లోని తన భూమిని విక్రయించింది. యునైటెడ్ బ్రూవరీస్ నాచారం ఇండస్ట్రియల్ ఏరియాలో...