అమరావతిలోని క్వాంటమ్ వ్యాలీ టెక్పార్క్లో క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నట్లు ఐటీ దిగ్గజం IBM ప్రకటించింది. ఈ సెంటర్ను 2026 మార్చి నాటికి ప్రారంభించనున్నట్లు సంస్థ ప్రతినిధి క్రౌడర్ తెలిపారు. భారత్ క్వాంటమ్ కంప్యూటింగ్...
ఈరోజు బంగారం ధరల్లో గణనీయమైన పెరుగుదల నమోదు అయ్యింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,640 పెరిగి రూ.1,04,950కు చేరింది. గమనార్హంగా, కేవలం ఐదు రోజులలోనే బంగారం ధర...