వినాయక చవితి నిర్వహణపై ప్రజల్లో కొంత గందరగోళం నెలకొంది. ఈ నెల 22, 23 తేదీల్లో అమావాస్యలు రావడంతో చవితి ఏ రోజు జరపాలో అనేక సందేహాలు వచ్చాయి. దీనిపై షాద్నగర్ వేదపండితులు స్పష్టతనిచ్చారు. వారి...
ఈ వర్షాకాలంలో గోదావరి నది నుంచి భారీగా జలాలు సముద్రంలో కలిసిపోతున్నాయి. ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల ద్వారా దాదాపు 1,300 టీఎంసీల నీరు సముద్రం పాలైనట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం 13 లక్షల క్యూసెక్కుల...