ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం విశాఖపట్నంలోని రిషికొండలో పర్యటించారు. గత ప్రభుత్వం నిర్మించిన ప్యాలెస్లు, ప్రాజెక్టుల పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన...
దేశవ్యాప్తంగా మహిళల భద్రత, సురక్షిత జీవన ప్రమాణాలపై నేషనల్ యాన్యువల్ రిపోర్ట్ అండ్ ఇండెక్స్ విడుదలైంది. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్కి చెందిన విశాఖపట్నం ప్రత్యేక స్థానం దక్కించుకుంది. కోహిమా, భువనేశ్వర్, ఐజ్వాల్, గ్యాంగ్టక్, ఈటానగర్, ముంబైలతో...