లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుల ఆస్తులను అటాచ్ చేస్తూ సిట్ దాఖలు చేసిన పిటిషన్పై ఏసీబీ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుల్లో పిటిషన్పై ఏవైనా అభ్యంతరాలు ఉంటే...
విశాఖపట్నంలో డబుల్ డెక్కర్ బస్సులను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఈ బస్సులు ఆర్కే బీచ్ నుంచి తొట్లకొండ వరకు నడవనున్నాయి. విశాఖకు పోటీగా మెట్రో నగరాలు ఢిల్లీ, ముంబై, బెంగళూరుతో విశాఖ పోటీ పడుతుందని సీఎం...