బంగాళాఖాతంలో సెప్టెంబర్ 3న కొత్త అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది. ఇది సెప్టెంబర్ 5 నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా భారీ వర్షాలు పడతాయని...
అమరావతిలోని క్వాంటమ్ వ్యాలీ టెక్పార్క్లో క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నట్లు ఐటీ దిగ్గజం IBM ప్రకటించింది. ఈ సెంటర్ను 2026 మార్చి నాటికి ప్రారంభించనున్నట్లు సంస్థ ప్రతినిధి క్రౌడర్ తెలిపారు. భారత్ క్వాంటమ్ కంప్యూటింగ్...