సిటీ ఆఫ్ డెస్టినీ’ విశాఖపట్నం పర్యాటక రంగంలో మరో కొత్త మణి జోడించుకుంది. VMRDAతో కలిసి కలకత్తా ఆధారిత RJ సంస్థ ఆధ్వర్యంలో కైలాసగిరి వద్ద గ్లాస్ స్కైవాక్ బ్రిడ్జ్ను సుమారు ₹7 కోట్ల వ్యయంతో...
లిక్కర్ స్కామ్ కేసులో రిమాండ్లో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ మంజూరైంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయడానికి విజయవాడ ACB కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే, ఈ నెల 11న తిరిగి...