ఈ మధ్యకాలంలో నాణ్యమైన వస్తువులు కనడం కష్టం అయ్యింది. నీరు, పాలు, నూనెలు, అల్లం-వెల్లుల్లి పేస్టులు ఇలా అన్ని రకాల వస్తువులలో కల్తీలు ఎక్కువయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో, మనం తాగే పాలు సురక్షితమైనవేనా అని తెలుసుకోవడం...
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్ పర్యటన చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన కర్నూలు మరియు నంద్యాల జిల్లాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మోదీ పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ త్వరలో విడుదల...