తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీకి ఏపీ ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ సిఫార్సుల ప్రకారం రూ.15 లక్షల జరిమానా విధించిన విషయం మీడియా ద్వారా వ్యాపించాయి. అలాగే, రూ.26 కోట్లు చెల్లించాలని ఆదేశాలు ఇచ్చినట్లు...
అన్నమయ్య జిల్లా, తంబళ్లపల్లె నియోజకవర్గంలోని అమ్మవారి హుండీలో, భక్తులు వేసిన కానుకల లెక్కింపులో ఓ ఆశ్చర్యకర నాణెం బయటపడింది. ఇది ఎప్పటికీ మరవలేని సంఘటనగా నిలుస్తోంది. గంగైకొండ చోళ పురాన్ని పాలించిన రాజేంద్ర చోళుడి...