విశాఖపట్నం అర్బన్ను జియోపార్కుగా యునెస్కో గుర్తిస్తే ప్రపంచ వ్యాప్త గుర్తింపు విశాఖపట్నంకు అరుదైన జియో పార్క్ హోదా దక్కే అవకాశం కనిపిస్తోంది. దేశంలో ఆరు ప్రాంతాలను జీఎస్ఐ గుర్తించింది.. ఇందులో విశాఖపట్నంకు చోటు దక్కింది. ఢిల్లీలో...
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మకు ముగ్గురు భక్తులు భారీగా వజ్రాలు పొదిగిన ఆభరణాలు సమర్పించారు. దసరా ఉత్సవాల్లో దుర్గమ్మ వజ్రకిరీటంతో దర్శనమిస్తారు. శుక్రవారం గాయత్రీదేవి అలంకారంలో వజ్రాభరణాలతో అమ్మవారు దర్శనమివ్వనున్నారు. ముగ్గురు భక్తులు వజ్రకిరీటం, బంగారు...