ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూలపేట పోర్టు పనులు దాదాపు 75 శాతం పూర్తయ్యాయి. శ్రీకాకుళం జిల్లాలోని ఈ పోర్టును అత్యాధునిక హంగులతో నిర్మిస్తుండగా, రాబోయే ఏప్రిల్ నెలలో షిప్ల ట్రయల్ రన్ నిర్వహించేందుకు అధికారులు...
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యా మండలి (BIEAP) 2026 పరీక్షల నిర్వహణలో పారదర్శకత కోసం కఠిన నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా ప్రాక్టికల్ పరీక్షల్లో అక్రమాలకు తావులేకుండా సరికొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ఇంటర్ బోర్డు కార్యదర్శి రంజిత్...