సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. సుమారుగా నాలుగు గంటలపాటు జరిగిన ఈ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నూతన మద్యం విధానానికి ఏపీ కేబినెట్ ఆమోదం...
కాకినాడ జీజీహెచ్ న్యూరోసర్జరీ వైద్యులు అరు దైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. మెలకువగా ఉండగానే రోగికి తనకు ఇష్టమైన సినిమా క్లిప్పింగ్ను చూపిస్తూ సర్జరీ పూర్తి చేశారు. మహిళ మెదడులో ఎడమ వైపున ట్యూమర్ ఉందని...