ఓయో మాతృసంస్థ ‘ప్రిజమ్’ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పర్యాటక రంగానికి ఉన్న డిమాండ్ను అందిపుచ్చుకునేందుకు సిద్ధమైంది. రానున్న రోజుల్లో కొత్తగా 300 సర్వీస్డ్ హోటల్స్ ఏర్పాటు చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. తెలంగాణలోని ప్రముఖఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలైన యాదాద్రి,...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూలపేట పోర్టు పనులు దాదాపు 75 శాతం పూర్తయ్యాయి. శ్రీకాకుళం జిల్లాలోని ఈ పోర్టును అత్యాధునిక హంగులతో నిర్మిస్తుండగా, రాబోయే ఏప్రిల్ నెలలో షిప్ల ట్రయల్ రన్ నిర్వహించేందుకు అధికారులు...