ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి ఊరటనిచ్చే నిర్ణయాన్ని ప్రకటించారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై నెలలుగా కొనసాగుతున్న అనుమానాలకు ముగింపు పలుకుతూ, ప్రభుత్వం ఎలాంటి కరెంట్ రేట్లు పెంచబోమని స్పష్టం చేశారు. సచివాలయంలో...
అమృత్ భారత్ పథకం కింద ఆంధ్రప్రదేశ్లో రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ పనులు వేగాన్ని అందుకున్నాయి. దూరప్రాంతాల్లోనైనా ప్రయాణికుల సౌకర్యం పెంచడం లక్ష్యంగా రైల్వేశాఖ భారీగా నిధులు కేటాయించింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకులోయ రైల్వే స్టేషన్తో...