అన్నమయ్య జిల్లా ధర్మవరం వన్టౌన్ సీఐ నాగేంద్ర ప్రసాద్ తల్లి అదృశ్యం విషాదాకరమైంది. ఆమె కిడ్నాప్ చేసిన వ్యక్తి చేతిలో హత్యకు గురైంది. పది రోజుల క్రితం ఆమె కనిపించకుండా పోగా.. తాజాగా ఆమె మృతి...
బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలంలోని ఓ గ్రామంలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ఆ మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక గతంలో జడ్పీ ఉన్నత పాఠశాలలో చదివింది. ఆ సమయంలో అదే మండలంలోని రాజోలు పంచాయతీ పరిధి...