విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రతిరోజూ అమ్మవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఇక పోతే చిత్తూరు జిల్లాకు చెందిన ఓ భక్తుడి చేతికి వేసుకున్న బ్రాస్లెట్ అక్కడికి వచ్చిన అందరినీ ఆకట్టుకుంది....
పిఠాపురంలో మైనర్ బాలికపై అత్యాచారం ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. మైనర్ బాలికకు మద్యం తాగించి బలాత్కారం చేయడం స్థానికంగా సంచలనం రేపింది. దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు ఎక్కుపెట్టింది. ఏపీ డిప్యూటీ సీఎం...