దసరా పండుగ సమయంలో విజయవాడ దుర్గమ్మను దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. తొమ్మిది రోజుల పాటూ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ కనిపించింది. దసరా ఉత్సవాల సందర్భంగా అమ్మవారి హుండీకి ఆదాయం కూడా భారీగా వచ్చింది. 15...
ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి కొత్త మద్యం పాలసీ అమలులోకి రానుంది.. లాటరీలో కేటాయించిన షాపుల్లో అమ్మకాలు ప్రారంభం అయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో గతంలో ఉన్న షాపుల్లోనే అమ్మకాలు జరుపుతుండగా.. చాలా చోట్ల లైసెన్స్దారులు షాపుల్ని చూసుకునే...