దీపావళి పండుగ వేళైంది. ఇంటిల్లిపాదీ పండగ సంబరాలు జరుపుకునేందుకు సిద్ధమైపోయింది. దీపాల కాంతులు, బాణాసంచా పేలుళ్లతో తెలుగు రాష్ట్రాలు మార్మోగిపోనున్నాయి. ఈ నేపథ్యంలో దీపావళి పండుగను ఎలా జరుపుకోవాలనే దానిపై ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ...
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటన కొనసాగుతోంది. మంత్రి లోకేష్ మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో సమావేశం అయ్యారు.. ఆంధ్రప్రదేశ్లో ఐటీ, నైపుణ్యాభివృద్ధి అంశాలపై ప్రధానంగా చర్చించారు. రాష్ట్రంలో డిజిటల్ గవర్నెన్స్కు సాంకేతికంగా సహకారం...