బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు విశాఖపంట్నంలో బ్యాడ్మింటన్ అకాడమీ కోసం భూమి పూజచేశారు విశాఖపంట్నంలో బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు అకాడమీ కోసం భూమి పూజచేశారు. ప్రభుత్వం కేటాయించిన భూమిలో అకాడమీ నిర్మాణానికి కుటుంబసభ్యులతో కలిసి...
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఎయిర్పోర్ట్లో బుల్లెట్లు కలకలం సృష్టించాయి. ఓ ప్రయాణికుడి దగ్గర బుల్లెట్లను భద్రతా సిబ్బంది గుర్తించారు. బుధవారం రాత్రి రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్ వెళ్తున్న సుబ్బరాజు అనే ప్రయాణికుడిని భద్రతా సిబ్బంది...