ఆంధ్రప్రదేశ్లో కొత్త మద్యం పాలసీ అమలవుతోంది. గత నెలలో రాష్ట్రవ్యాప్తంగా 3,396 షాపులకు లాటరీ నిర్వహించి షాపులను వాళ్లకి అప్పగించారు. ఆ తర్వాత అమ్మకాలు మొదలయ్యాయి.. రూ.99కే క్వార్టర్ మద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే ఈ...
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడంతో, ఆయన సహయోధుడు జేడీ వాన్స్ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. జేడీ వాన్స్ సతీమణి ఉషా చిలుకూరి తెలుగు మూలాలున్న కుటుంబానికి చెందిన...