తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ తీపికబురు చెప్పింది. తిరుమలలో ఇచ్చే ఆఫ్ లైన్ శ్రీవాణి దర్శన టికెట్ల ఇచ్చే ప్రక్రియను ఇంకా సులభంగా చేసినట్లు టీటీడీ అడిషనల్ ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి చెప్పారు. గోకులం...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2024-2025 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 2,94,427.25 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది. బడ్జెట్ ద్వారా సీఎం...