తెలుగు రాష్ట్రాల్లో కాకినాడ సుబ్బయ్యగారి హోటల్ చాలా ఫేమస్.. కాకినాడలో ప్రస్థానం మొదలుకాగా.. రెండు రాష్ట్రాల్లో బ్రాంచ్లు ప్రారంభించే స్థాయికి ఎదిగారు. అయితే విజయవాడలో సుబ్బయ్యగారి హోటల్ను ఫుడ్ సేఫ్టీ అధికారులు సీజ్ చేశారు. భోజనంలో...
విశాఖపట్నంలో కొత్త హోటల్ని ఏర్పాటు చేయడానికి మరొక సంస్థ ముందుకొచ్చింది. వరుణ్గ్రూప్ నగరంలో రూ.500 కోట్లతో హోటల్ నిర్మించబోతున్నట్లు ప్రకటించింది. ఈ ప్రకటనను వరుణ్ గ్రూప్ ఛైర్మన్ ప్రభు కిషోర్ చేశారు. ప్రస్తుతం నగరంలో ఉన్న...