సినీనటుడు పోసాని కృష్ణమురళికి మరో షాక్ తగిలింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఆయనపై పలు ఫిర్యాదులు నమోదు కావడంతో, తాజాగా సీఐడీ (క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్) పోసాని కృష్ణమురళిపై కేసు నమోదు చేసింది. ఈ...
కర్నూలు: హాస్టల్ కూరలో మందులు కలిపిన విద్యార్థులు.. 9 మందికి అస్వస్థత, కారణం తెలుసుకొని ఆశ్చర్యం. కర్నూలులో ఇద్దరు విద్యార్థులు చేసిన తప్పుడు పనికి తోటి విద్యార్థులు ఆస్పత్రికి వెళ్లారు. కర్నూలు సి క్యాంపులో ప్రభుత్వ...