శైలం మల్లన్న హుండీకి భారీగా ఆదాయం.. 26 రోజుల్లో ఎన్ని కోట్లంటే శ్రీశైలం భ్రమరాంబ, మల్లికార్జున స్వామి దేవాలయాల్లో హుండీ లెక్కింపు ముగిసింది. భక్తులు ఇచ్చిన కానుకల ద్వారా మొత్తం రూ. 4,14,15,623 నగదు వచ్చినట్లు...
విశాఖపట్నం నగరంలో కొత్త నియమాలు జనవరి 1, 2025 నుంచి అమల్లోకి రానున్నాయి. నగరాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు, గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నం జిల్లా కలెక్టర్ శ్రీ...