తిరుమలలో చల్లని వాతావరణం, ప్రకృతి అందాలు, మంచు తెరలతో కొత్త అనుభూతి. తిరుమలలో వాతావరణం మారింది. బంగాళాఖాతంలో అల్పపీడనం వల్ల తిరుమలను దట్టమైన పొగ కప్పేసింది. శ్రీవారి ఆలయం, పరిసరాలు మంచుతో నిండి ఉన్నాయి. తిరుమల...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తనకు అందిస్తున్న భద్రతను వెనక్కు తీసుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు విశాఖ శారదాపీఠం స్వరూపానందేంద్ర స్వామి తెలిపారు. ఆయన, రాష్ట్ర డీజీపీ మరియు విశాఖ పోలీస్ కమిషనర్కు లేఖ రాస్తూ, 2019 నుండి 2024...