వైఎస్సీపీ నేత, మాజీ ఎంపీ వల్లభనేని వంశీ రిమాండ్ను విజయవాడ కోర్టు ఈ నెల 13 వరకు పొడిగించింది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీతో పాటు మరో ఐదుగురు నిందితుల రిమాండ్ గడువు మంగళవారంతో ముగియడంతో...
బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. హైదరాబాద్తో పాటు విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు వంటి ప్రముఖ నగరాల్లోనూ ఈ ధరల పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఒడిదొడుకులతో కూడిన పరిస్థితుల్లో, డిమాండ్ పెరగడం,...