హైదరాబాద్, మే 13, 2025: ఆంధ్రప్రదేశ్లోని సైనిక్ స్కూల్లో చేరాలనుకునే తెలంగాణ విద్యార్థులకు స్థానికత్వం కల్పించాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల సుమారు 20...
రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లకు సంతోషకరమైన వార్తను అందించింది. వారి జీతభత్తాలను గణనీయంగా పెంచుతూ ఈ రోజు కీలక ఉత్తర్వులను జారీ చేసింది. ప్రస్తుతం గంటకు రూ.150గా ఉన్న పారితోషికాన్ని...