ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెలలో తన సొంత నియోజకవర్గం కుప్పంలో రెండు సందర్భాల్లో పర్యటించనున్నారు. మే 21న కుప్పం తిరుపతి గంగమాంబ జాతరలో సీఎం దంపతులు పాల్గొని, సంప్రదాయ కార్యక్రమాల్లో భాగమవుతారు....
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితి చూసి నెటిజన్లు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. గత ఫిబ్రవరి 13 నుంచి విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న...