ఆంధ్రప్రదేశ్లో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసేందుకు ప్రజలు గ్రామ, వార్డు సచివాలయాలకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. అయితే, సర్వర్లు సరిగ్గా పనిచేయకపోవడంతో సచివాలయ ఉద్యోగులు దరఖాస్తుదారులను వెనక్కి పంపుతున్నారు. ఈ సాంకేతిక సమస్యల...
నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలోని చెర్లోపల్లి గ్రామంలో ఒక అద్భుత ఘటన చోటు చేసుకుంది. శ్రీ విశ్వనాథ స్వామి ఆలయంలో నిన్న రాత్రి శివలింగాన్ని ఒక నాగుపాము హత్తుకున్న దృశ్యం భక్తులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ...