విశాఖపట్నం, ఏపీ: కరోనా వైరస్ పై ప్రజలు అనవసరంగా ఆందోళన చెందవద్దని, రాష్ట్రంలో పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ స్పష్టంచేశారు. తాజాగా విశాఖపట్నం జిల్లాలో ఒక్కటే కరోనా...
ప్రకాశం జిల్లా వేదికగా ఒక హృదయ విదారక రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మొత్తం ఆరుగురు వ్యక్తులు తమ ప్రాణాలు కోల్పోయారు. సంఘటన స్థలాన్ని చూసిన ప్రతి ఒక్కరి హృదయం కలచివేసేలా ఉంది....