ఇదే సమయంలో, విజయవాడలోని బీసెంట్ రోడ్డులో బాంబు బెదిరింపు కలకలం రేపింది. ఈ బెదిరింపు సమాచారం అందిన వెంటనే స్థానిక వ్యాపారులు షాపులను మూసివేశారు. బాంబు స్క్వాడ్ బృందం ఘటనా స్థలానికి చేరుకొని తనిఖీలు చేపట్టింది....
విజయవాడ, మే 24: విజయవాడలోని పటమటలో శనివారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కరెంట్ షాక్కు గురై విగతజీవులుగా కనిపించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది....