ఐఐటీ, ఎన్ఐటీ వంటి జాతీయ స్థాయి విద్యాసంస్థల ప్రవేశాల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన దివ్యాంగ విద్యార్థులు ఎదుర్కొంటున్న కీలక సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించింది. ఒక భాషా సబ్జెక్టు నుంచి ఇంటర్ మీడియట్ విద్యలో మినహాయింపు పొందిన...
శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజనాసుపత్రిలోని న్యూరో విభాగంలో బ్రెయిన్స్ట్రోక్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. రోజూ ఆసుపత్రికి వచ్చే న్యూరో ఓపీ రోగుల్లో ఎక్కువమంది స్ట్రోక్ సమస్యతో బాధపడుతున్నారని వైద్యులు వెల్లడిస్తున్నారు. అయితే సరైన సమయంలో ఆసుపత్రికి తీసుకువస్తే,...