భారత్లో హెలికాప్టర్ల తయారీ రంగంలో మైలురాయిగా నిలిచే ఒక కీలక చర్యగా, దేశంలో తొలి సివిల్ హెలికాప్టర్ల తయారీ కేంద్రం కర్ణాటకలోని కోలార్ జిల్లా వేమగలలో ఏర్పాటు కానుంది. ఈ కేంద్రంలో ప్రముఖ యూరోపియన్ ఏరోస్పేస్...
ఆంధ్రప్రదేశ్లో థియేటర్ల బంద్ నిర్ణయంలో భాగస్వామ్యం కలిగి ఉన్నారనే తీవ్ర ఆరోపణల నేపథ్యంలో జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణను సస్పెండ్ చేసింది. ఈ ఆరోపణలు సత్యమా, అసత్యమా అని నిరూపణ అయ్యే...