ప్రతీనెలా ఒకటో తేదీన ఎన్టీఆర్ భరోసా పింఛన్లను గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల చేతుల ద్వారా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. గతంలో వాలంటీర్ల ద్వారా ఇచ్చే ఈ సేవను కూటమి సర్కార్ సచివాలయ...
ఇటీవలి కాలంలో బంగారం ధరలు ఎప్పటిలాగే ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు పెరగడం, మరియు డాలర్తో పోలిస్తే రూపాయి బలహీనపడటం వల్ల ఇన్వెస్టర్లు సురక్షితమైన ఆస్తుల వైపు వెళ్లుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో...