తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఒక విద్యావంతుడు అక్రమ మార్గంలో కోట్లు సంపాదించాలనే ప్లాన్తో గంజాయి స్మగ్లింగ్కు తెరలేపాడు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పోలీసులు జరిపిన మెరుపు దాడుల్లో ఈ భారీ స్మగ్లింగ్ రాకెట్ గుట్టురట్టయింది.ప్రధాన నిందితుడు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పారిశ్రామిక కళ వచ్చేసింది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా (AM/NS) సంస్థ అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద దేశంలోనే అతిపెద్ద స్టీల్ప్లాంట్ నిర్మాణాన్ని ప్రారంభించబోతోంది. దీనికి సంబంధించి...