ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న రాజ్ కసిరెడ్డి, ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్, మరియు గోవిందప్ప బాలాజీలను రాష్ట్ర ప్రత్యేక దర్యాప్తు బృందం...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా చేసిన వ్యాఖ్యలు – “హైదరాబాద్ అభివృద్ధికి తానే కారణం” అన్నవి తెలంగాణలో రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. ఆయన మాటలు అసత్య ప్రచారానికి నిదర్శనమని, గోబెల్స్కే సిగ్గుపడేలా ఉన్నాయని బీఆర్ఎస్...