ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యవసాయం వైపు అడుగులు వేశారు. చిన్నప్పటి నుంచి వ్యవసాయం పట్ల తనకు ఎంతో ఇష్టం ఉందని, అందుకే ఈ రంగంలో చురుకుగా పాల్గొంటున్నానని ఆయన తెలిపారు....
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఆధ్వర్యంలో కడప జిల్లాలో నిర్వహించిన మహానాడు కార్యక్రమం అత్యంత విజయవంతంగా ముగిసినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ నేతలు, కార్యకర్తల ప్రయత్నాలను శ్లాఘించారు. టీడీపీ...