ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు మెల్లగా పెరుగుతున్న నేపథ్యంలో, ఏలూరు జిల్లా కలెక్టరేట్లో నలుగురు ఉద్యోగులకు కొవిడ్-19 పాజిటివ్ నిర్ధారణ కావడం కలకలం రేపుతోంది. ఈ ఉద్యోగుల్లో ఒక మహిళ కూడా ఉన్నారు. వీరందరినీ హోమ్...
ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నంలో మైనర్ బాలికపై రిటైర్డ్ ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. స్థానిక హైస్కూల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (పీఈటీ)గా పనిచేసి రిటైర్ అయిన నటరాజ్పై బాలిక తల్లిదండ్రులు ఈ ఆరోపణలు...