డిజిటలీకరణ వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం విపరీతంగా పెరిగింది. అదే సమయంలో పాడైపోయిన ఈ పరికరాల వల్ల ఏర్పడుతున్న ఈ-వేస్ట్ (ఎలక్ట్రానిక్ వ్యర్థాలు) పర్యావరణానికి పెద్ద...
పేద మహిళల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రధానమంత్రి ఉజ్వల యోజన (PMUY) పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిస్థాయిలో అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా దారిద్య్రరేఖకు దిగువన ఉన్న మహిళలకు...