ఆంధ్రప్రదేశ్లోని తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొంత తగ్గినట్లు సమాచారం. శ్రీవారి సర్వదర్శనం కోసం టోకెన్లు లేని భక్తులు 29 కంపార్ట్మెంట్లలో వేచి ఉంటూ, సుమారు 12 గంటల సమయంలో దర్శనం పూర్తి చేసుకుంటున్నారు....
ఈ నెల 6 నుంచి జరగనున్న మెగా డీఎస్సీ పరీక్షలపై స్టే కోరుతూ దాఖలైన అనుబంధ పిటిషన్లను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. పరీక్షల నిర్వహణకు సంబంధించి హాల్ టికెట్లు ఇప్పటికే జారీ చేయగా, అన్ని ఏర్పాట్లు...