గుంటూరు: గుంటూరు కలెక్టరేట్ వద్ద మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. వైసీపీ నాయకులు ‘వెన్నుపోటు దినం’ పేరుతో ఒక కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు కలెక్టరేట్...
ఆంధ్రప్రదేశ్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా చిత్తూరు జిల్లాలోని పులిగుండు ట్విన్ హిల్స్లో జరగనున్న కార్యక్రమం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆసక్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సుమారు 2000 మంది పాల్గొననున్నట్లు తెలుస్తోంది....